Friday, July 18, 2025

సిద్దప్ప వరకవి

సిద్దప్ప వరకవి 122 వ జయంతి ఉత్సవం

సిద్దప్ప వరకవి సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలంలోని గుండా రెడ్డి పల్లి లో జన్మించారు.
తెలంగాణ వేమన సుకవి
తెలంగాణ వైతాళికుడు తత్వకవి
ఏడవ తరగతి వరకు హుడ్దూలో చదివాడు
అయినను మాతృభాష అయిన తెలుగులో 23 కావ్యాలను రచించారు.
వేమన తరువాత గొప్ప ప్రసిద్ధ కవి సిద్దప్ప వరకవి
ఆనాడే కులమత ప్రాంత భాష
1984 లో స్వర్గస్తులైనారు
15 వ యేటనే జ్ఞానబోధిని అనే గ్రంధాన్ని సీసా పద్యాలలో వ్రాసినాడు

No comments: